తెలంగాణ
-
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట సూసైడ్
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న రోడ్డు ప్రమాదాలు
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డుప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ తీరు మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి…
Read More » -
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో SM లగ్జరీ గెస్ట్ రూమ్పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…
Read More » -
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తీవ్రంగా నష్టపోయిన రైతులు
మొంథా తుఫాన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో విధ్వంసం సృష్టించింది. మొంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో పెద్ద మొత్తంలో…
Read More » -
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర…
Read More » -
Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి
Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రిబ్రాందీలో పురుగుల మందు కలిసి కొడుకును చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.…
Read More » -
Chevella: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు…
Read More » -
Ponnam Prabhakar: టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం
Ponnam Prabhakar: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం…
Read More » -
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
Srisailam: నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. పాతాళగంగలో శ్రీశైలం…
Read More »