తెలంగాణ
-
KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం
KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగి పార్టీ విస్తృత…
Read More » -
Secunderabad: కోర్టులో విషాదం.. గుండెపోటుతో అడ్వకేట్ మృతి
Secunderabad: సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో మృతిచెందాడు ఓ అడ్వకేట్. కోర్టు ఆవరణలో ఉన్న బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్కు…
Read More » -
KTR: ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నా.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
KTR: సిరిసిల్లలో టీస్టాల్ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. బతుకమ్మ ఘాట్కు మార్నింగ్…
Read More » -
Eatala Rajender: కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైంది
Eatala Rajender: రేవంత్ సర్కార్ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. సర్వేలో తప్పులు లేకపోతే రీ-సర్వే ఎందుకని ప్రశ్నించారు.…
Read More » -
Road accident: కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Road accident: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో హోర్డింగ్ పిల్లర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాల్యాయి. చికిత్స నిమిత్తం…
Read More » -
నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. పాల్గొననున్న కేసీఆర్
KCR: నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఒంటి గంటకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు,…
Read More » -
Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర-రాష్ట్ర వాటాపై చర్చకు సిద్దమా?
Bandi Sanjay: రేవంత్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు డ్యూటీలో మినహాయింపు ఇవ్వడంపై ఆగ్రహం…
Read More » -
MLC Kavitha: గందరగోళం, కాకిలెక్కలతో రేవంత్ కాలం వెళ్లదీస్తున్నారు
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు…
Read More » -
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా వేసిన సుప్రీం
Supreme Court: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు మారిన పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా పడింది. సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయి బిజీగా ఉండటంలో ఈ కేసు…
Read More » -
Eatala Rajendar: ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది
Eatala Rajendar: ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ఎంపీ ఈటల రాజేందర్. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో కాంగ్రెస్…
Read More »