తెలంగాణ
-
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో జరగనున్న ఈ భేటీలో రాజకీయాలు, పార్టీ సంస్థాగత…
Read More » -
BRS: దూకుడు పెంచిన బీఆర్ఎస్.. రంగంలోకి గులాబీ బాస్
BRS: ప్రజల్లో ఉండేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో డీలా పడ్డా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందుకు గాను గులాబీ బాస్…
Read More » -
Hyderabad: విషాదం.. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ KPHBలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 2013లో వేణుగోపాల్తో దీపికకు వివాహం అయ్యింది. అయితే కొన్నాళ్లుగా దీపికతో భర్త వేణుగోపాల్…
Read More » -
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం
Telangana Assembly: మార్చి ఒకటో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ…
Read More » -
Uttam Kumar reddy: కృష్ణా నదీ జలాల సమస్యలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
Uttam Kumar reddy: కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం…
Read More » -
KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం
KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగి పార్టీ విస్తృత…
Read More » -
Secunderabad: కోర్టులో విషాదం.. గుండెపోటుతో అడ్వకేట్ మృతి
Secunderabad: సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో మృతిచెందాడు ఓ అడ్వకేట్. కోర్టు ఆవరణలో ఉన్న బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్కు…
Read More » -
KTR: ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నా.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
KTR: సిరిసిల్లలో టీస్టాల్ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. బతుకమ్మ ఘాట్కు మార్నింగ్…
Read More » -
Eatala Rajender: కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైంది
Eatala Rajender: రేవంత్ సర్కార్ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. సర్వేలో తప్పులు లేకపోతే రీ-సర్వే ఎందుకని ప్రశ్నించారు.…
Read More » -
Road accident: కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Road accident: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో హోర్డింగ్ పిల్లర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాల్యాయి. చికిత్స నిమిత్తం…
Read More »