తెలంగాణ
-
Anirudh Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
Anirudh Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న బండి కామెంట్ పై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల…
Read More » -
Gandra Venkata Ramana Reddy: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం
Gandra Venkata Ramana Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు.…
Read More » -
Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా…
Read More » -
Harish Rao: తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర పోతోంది
Harish Rao: ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్రావు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా సర్కార్ మొద్దు నిద్ర పోతోందని హరీశ్ రావు ఆరోపించారు. మాట్లాడితే…
Read More » -
Nizamabad: విషాదం.. పంట పొలంలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో…
Read More » -
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో జరగనున్న ఈ భేటీలో రాజకీయాలు, పార్టీ సంస్థాగత…
Read More » -
BRS: దూకుడు పెంచిన బీఆర్ఎస్.. రంగంలోకి గులాబీ బాస్
BRS: ప్రజల్లో ఉండేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో డీలా పడ్డా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందుకు గాను గులాబీ బాస్…
Read More » -
Hyderabad: విషాదం.. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ KPHBలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 2013లో వేణుగోపాల్తో దీపికకు వివాహం అయ్యింది. అయితే కొన్నాళ్లుగా దీపికతో భర్త వేణుగోపాల్…
Read More » -
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం
Telangana Assembly: మార్చి ఒకటో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ…
Read More » -
Uttam Kumar reddy: కృష్ణా నదీ జలాల సమస్యలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
Uttam Kumar reddy: కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం…
Read More »