తెలంగాణ
-
Harish Rao: చంద్రబాబు సులువుగా నీరు తరలిస్తున్నారు
Harish Rao: తన శిశ్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబుకు నీరు తరలింపు సులువు అయిందన్నారు హరీశ్ రావు. చంద్రబాబు యథేచ్ఛగా నీరు తరలిస్తుంటే…
Read More » -
Warangal: దారుణం.. భార్యపై భర్త కత్తితో దాడి
Warangal: వరంగల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన వాసవి కాలనీలో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన అత్త మామలపైనా దాడికి…
Read More » -
Seethakka: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సీతక్క
Seethakka: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి ఎండగట్టారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ…
Read More » -
Revanth Reddy: నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: నాంపల్లి స్పెషల్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గతంలో తనపైన నమోదయిన వివిధ కేసులపై స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్…
Read More » -
Aadi Srinivas: ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి
Aadi Srinivas: బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బరితెగించి ముందుకు పోతుందన్నారు ఆది శ్రీనివాస్. ప్రెస్ మీట్ లో అధికారుల…
Read More » -
Anirudh Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
Anirudh Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న బండి కామెంట్ పై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల…
Read More » -
Gandra Venkata Ramana Reddy: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం
Gandra Venkata Ramana Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు.…
Read More » -
Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా…
Read More » -
Harish Rao: తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర పోతోంది
Harish Rao: ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్రావు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా సర్కార్ మొద్దు నిద్ర పోతోందని హరీశ్ రావు ఆరోపించారు. మాట్లాడితే…
Read More » -
Nizamabad: విషాదం.. పంట పొలంలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో…
Read More »