తెలంగాణ
-
SLBC టన్నెల్లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్
SLBC టన్నెల్లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషిస్తోంది రెస్క్యూ సిబ్బంది. మరోవైపు టన్నెల్లో మట్టి, బురద, టీబీఎం మెషీన్…
Read More » -
Kishan Reddy: సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. గచ్చిబౌలిలో 400ఎకరాల భూమి వేలం ఆపాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో భూముల విక్రయాలను రేవంత్…
Read More » -
సికింద్రాబాద్కు పాస్టర్ ప్రవీణ్ మృతదేహం
అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహాన్ని సికింద్రాబాద్కు తరలించారు. సందర్శనార్ధం సెంటినరీ బాపిస్ట్ చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు…
Read More » -
తెలంగాణలో మరో ‘టెన్త్’ పేపర్ లీక్.. వాట్సప్లో గణిత ప్రశ్నాపత్రం చక్కర్లు
Telangana: కామారెడ్డి జిల్లా జుక్కల్లో గణిత ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం ప్రశ్నలు చక్కర్లు కొట్టగా విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది.…
Read More » -
-
పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మకం
పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా…
Read More » -
Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. నేడు ద్రవ్య మినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. మొత్తం 11రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా..…
Read More » -
Apsara Murder Case: అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు
Apsara Murder Case: హైదరాబాద్ సరూర్నగర్లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సాయి కృష్ణకు జీవిత…
Read More » -
Telangana: ఆన్లైన్ బెట్టింగ్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana: ఆన్లైన్ బెట్టింగ్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More » -
Raja Singh: హైదరాబాద్లోనూ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి
Raja Singh: భద్రాచలంలో G+2 అనుమతి తీసుకొని అక్రమంగా 6 అంతస్తులు నిర్మించిన భవనం కూలిపోయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. భవిష్యత్తులో హైదరాబాద్లోనూ ఇలాంటి…
Read More »