తెలంగాణ
-
హైదరాబాద్లోని HCU వద్ద టెన్షన్.. టెన్షన్..
హైదరాబాద్లోని HCU వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర బలగాలు మోహరించా యి.…
Read More » -
Toll Charges: హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టోల్ చార్జీలు
Toll Charges: హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు శుభవార్త అందింది. టోల్ రుసుములు తగ్గాయి. ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి టోల్ రుసుముల తగ్గింపు ఛార్జీలు అమలులోకి…
Read More » -
ఈ ఏడాది శోభాయాత్రకు నో పర్మిషన్.. ఔరంగజేబు సమాధాని కూల్చుతామన్న రాజాసింగ్
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం శ్రీరామనవమి శోభాయాత్ర రోజుఎంఐఎం ఆదేశంతోనే పోలీసులు శోభయాత్ర పర్మిషన్ క్యాన్సిల్ చేశారు అన్నారు.…
Read More » -
Seethakka: బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
Seethakka: కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరెప్షన్ వైరస్ సోకిందన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ అధికారంలోకి…
Read More » -
Khammam: ఇల్లు తగలబెట్టిన ఉగాది దీపం
Khammam: ఖమ్మం జిల్లా బర్హాన్ పురంలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు దీపారాధన చేసి గుడికి వెళ్లింది ఓ…
Read More » -
హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు
Bhatti Vikramarka: హైదరాబాద్ ప్రజాభవన్లోని నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ ఉగాది సందర్భంగా అమ్మవారికి…
Read More » -
Revanth Reddy: ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ఉంది
Revanth Reddy: రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ఈ…
Read More » -
వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం
Vemulawada: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక…
Read More » -
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Accident: పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో ఆగి ఉన్న ట్యాంకర్ను ఆర్టీసీ లగ్జరీ బస్సు…
Read More » -
తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేడు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం
తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్. నేడు ఉగాది కానుకగా రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని…
Read More »