తెలంగాణ
-
Saleshwaram Jathara: నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర
Saleshwaram Jathara: నల్లమల అడవి… భక్తుల నినాదాలతోప్రతిధ్వనిస్తుంది. వస్తున్నాం లింగమయ్యా అంటూ అడవిలో అడుగుపెడతారు భక్తులు వెళ్తున్నాం లింగమయ్యా అంటూ తిరిగి బయలుదేరతారు. మూడు రోజులపాటు ఆధ్యాత్మిక…
Read More » -
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన ర్యాలీ
Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్…
Read More » -
వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ క్లాసులు
Intermediate classes: వేసవి సెలవులలో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి జూన్…
Read More » -
Eatala Rajendar: సీఎంకి ఇంగిత జ్ఞానం ఉందా ?
Eatala Rajendar: HCU భూముల వేలం వేయకుండా ఆపేది తామేనన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని వెల్లడించారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామన్నారు.…
Read More » -
MLC Kavitha: అసెంబ్లీలో కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
MLC Kavitha: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి…
Read More » -
Hyderabad: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. కర్రలు, రాడ్లతో యువకులపై దాడి
Hyderabad: హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. చందానగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్రలు, రాడ్లతో…
Read More » -
Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్
Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోషకాహర తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో…
Read More » -
Harish Rao: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాజీ మంత్రి హరీష్రావు బృందం భేటీ
Harish Rao: సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాజీ మంత్రి హరీష్రావు బృందం భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులపై…
Read More » -
Uttam Kumar Reddy: కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదు
Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రం…
Read More »