తెలంగాణ
-
కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
ములుగు జిల్లా మంగపేట గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. దీంతో సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం నుండి…
Read More » -
ఉరి వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఉరి వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా నీలిబండ తండాలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్గా యువతి నీలా…
Read More » -
Hyderabad: హైదరాబాద్లోని పార్క్ హయత్లో అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి…
Read More » -
Hyderabad: రౌడీషీటర్ మసీయుద్దీన్ను చంపేసిన దుండగులు
Hyderabad: రౌడీషీటర్ మసీయుద్దీన్ను దుండగులు చంపేశారు. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. హైదరాబాద్ పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న రెయిన్బజార్…
Read More » -
Saleshwaram Jathara: నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర
Saleshwaram Jathara: నల్లమల అడవి… భక్తుల నినాదాలతోప్రతిధ్వనిస్తుంది. వస్తున్నాం లింగమయ్యా అంటూ అడవిలో అడుగుపెడతారు భక్తులు వెళ్తున్నాం లింగమయ్యా అంటూ తిరిగి బయలుదేరతారు. మూడు రోజులపాటు ఆధ్యాత్మిక…
Read More » -
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన ర్యాలీ
Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్…
Read More » -
వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ క్లాసులు
Intermediate classes: వేసవి సెలవులలో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి జూన్…
Read More » -
Eatala Rajendar: సీఎంకి ఇంగిత జ్ఞానం ఉందా ?
Eatala Rajendar: HCU భూముల వేలం వేయకుండా ఆపేది తామేనన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని వెల్లడించారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామన్నారు.…
Read More »
