తెలంగాణ
-
Uttam Kumar Reddy: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. NDSA నివేదిక చూసి.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు పడాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి…
Read More » -
Harish Rao: వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు ఫైరయ్యారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో…
Read More » -
Marriage: ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన యువకుడు
Marriage: ఒకే పెళ్లి. ఇద్దరు భార్యలు.. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండీ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వింత పెళ్లి ఘటన చోటు చేసుకుంది. జైనూర్ మండలం అడ్డేసారా గ్రామానికి…
Read More » -
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకే ఈ దాడులు
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా…
Read More » -
విషాదం.. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
మియాపూర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండ రామారావు అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం…
Read More » -
Bharat Summit 2025: హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ప్రారంభం
Bharat Summit: HICC వేదికగా భారత్ సమ్మిట్ ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. తొలుత విదేశీ ప్రతి నిధులకు…
Read More » -
Harish Rao: తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు పేగుబంధం
Harish Rao: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఎల్లుండి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి యువకుల పాదయాత్ర చేపట్టారు. వరంగల్…
Read More » -
Miryalaguda: అగ్నిప్రమాదం.. టైర్ రీట్రేడింగ్ దుకాణంలో చెలరేగిన మంటలు
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. టైర్ రీట్రేడింగ్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదంలో టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు వ్యాపించడంతోపాటు దట్టంగా…
Read More » -
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో MIM గెలుపు
Hyderabad: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో MIM గెలిచింది. 63 ఓట్లతో MIM అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్…
Read More » -
నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్
నేటి నుంచి హైదరాబాద్లో భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈవెంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపు ణులు ఈ సమ్మిట్లో…
Read More »