తెలంగాణ
-
BRS Rajatotsava Sabha: ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ.. ప్రతీక్ష ప్రసారం
BRS Rajatotsava Sabha: ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ.. ప్రతీక్ష ప్రసారం
Read More » -
Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు
Malla Reddy: బిఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో…
Read More » -
Karre Gutta: కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
Karre Gutta: ఐదు రోజుల నుండి కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులపై పై చేయి సాధించే దిశగా భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. శనివారం సాయంత్రం…
Read More » -
BRS రజతోత్సవ సభకు అంతా సిద్ధం
దారులన్నీ ఓరుగల్లు వైపే. బండెనక బండి కట్టి.. కారెనక కారు పెట్టి రజతోత్సవ సభకు కదనోత్సాహంతో తరులుతున్నారు గులాబీ శ్రేణులు. అవును 25 ఏళ్ల పండగకు ఊరువాడా…
Read More » -
హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత…
Read More » -
Uttam Kumar Reddy: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. NDSA నివేదిక చూసి.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు పడాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి…
Read More » -
Harish Rao: వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు ఫైరయ్యారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో…
Read More » -
Marriage: ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన యువకుడు
Marriage: ఒకే పెళ్లి. ఇద్దరు భార్యలు.. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండీ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వింత పెళ్లి ఘటన చోటు చేసుకుంది. జైనూర్ మండలం అడ్డేసారా గ్రామానికి…
Read More » -
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకే ఈ దాడులు
Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా…
Read More » -
విషాదం.. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
మియాపూర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండ రామారావు అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం…
Read More »