తెలంగాణ
-
Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి పర్యటన
Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో అతిథుల స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు…
Read More » -
Obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. మాజీ మంత్రి…
Read More » -
Bandi Sanjay: కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
Bandi Sanjay: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికేంద్రమంత్రి బండి సంజయ్ సందర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం…
Read More » -
Eatala Rajendar: ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు
Eatala Rajendar: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. రేవంత్కు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను…
Read More » -
TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా
TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో…
Read More » -
రైతులకు కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షాలు
సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి, మామిడి రైతులకు వర్షాలు కన్నీరు మిగుల్చుతున్నాయి. కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి…
Read More » -
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న…
Read More » -
Telangana: మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందింది. 3 వేల 9 వందల 89 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది.…
Read More » -
Hyderabad: ఇన్స్టాగ్రామ్లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువకుడు రోహిత్పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిన్న…
Read More » -
TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ
TGSRTC: TGSRTC సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని, సంస్థ అభివృద్ధికి…
Read More »