తెలంగాణ
-
Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్
పచ్చని అడవుల్లో రక్తపుటేర్లు పారుతున్నాయి. అటు అన్నలు, ఇటు ఖాకీల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నాయి. తెలంగాణలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టను చుట్టుముట్టాయి. మావోయిస్టుల ఏరివేతే…
Read More » -
Harish Rao: రేవంత్కు పాలన చేతకాకపోతే దిగిపోవాలి
Harish Rao: సిద్దిపేటలోని ఐకేపీ సెంటర్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. హైదరాబాద్లో కూర్చొని రోజు…
Read More » -
Karregutta: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి
Karregutta: ఎన్ని ప్రభుత్వాలు మారిన… వీ డోంట్ కేర్.. మేము కదం తొక్కితే ఎంతటి ఘనుడైనా మా ముందు తల వంచాల్సిందే. ఇది నిన్నటి వరకు మావోయిస్టుల…
Read More » -
Rajasingh: పాకిస్తాన్పై దాడి సరిపోదు.. యుద్ధం ప్రకటించాలి
Rajasingh: పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా సమాధానమిచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తయారుచేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు.…
Read More » -
Mock Drill: చంపాపేట్లో మాక్ డ్రిల్ ఏర్పాట్లు
Mock Drill: చంపాపేట్లో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. ఆ ఏర్పాట్లను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ పరిశీలించారు. రక్షణ…
Read More » -
Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి పర్యటన
Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో అతిథుల స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు…
Read More » -
Obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. మాజీ మంత్రి…
Read More » -
Bandi Sanjay: కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
Bandi Sanjay: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికేంద్రమంత్రి బండి సంజయ్ సందర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం…
Read More » -
Eatala Rajendar: ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు
Eatala Rajendar: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. రేవంత్కు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను…
Read More » -
TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా
TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో…
Read More »