తెలంగాణ
-
Hyderabad: గంజాయి మత్తులో యువకుడి హత్య
Hyderabad:హైదరాబాద్ KPHB పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడ్ని హత్య చేశారు. స్థానిక సర్దార్పటేల్ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై…
Read More » -
MLC Kavitha: గ్యారెంటీలు ఎగ్గొట్టి కమీషన్లు తీసుకుంటున్నారు
MLC Kavitha: రేవంత్ సర్కార్ టార్గెట్గా MLC కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుదవ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కంచె గచ్చిబౌలి…
Read More » -
Harish Rao: భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది
Harish Rao: సిద్ధిపేటలో శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమ కుండాలతో హనుమాన్ యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More » -
Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో తుమ్మల పర్యటన
Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మాదారం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువపై…
Read More » -
Kishan Reddy: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
Kishan Reddy: హైదరాబాద్ బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత…
Read More » -
Konda Vishweshwar Reddy: టర్కీ వెళ్లే వారిని బహిష్కరించాలి
Konda Vishweshwar Reddy: టర్కీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సెలవులకు టర్కీకి వెళ్లడం మానేయాలన్నారు కొండా. టర్కీకి వెళ్లే వారిని బహిష్కరించాలన్నారు. 2022లో 2.3లక్షలకు…
Read More » -
Harish Rao: భారత సైనికులకు అందరం అండగా ఉంటాం
Harish Rao: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కి సంఘీభావంగా హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వాక్ నిర్వహించారు. ఈ వాక్లో…
Read More » -
VHP: మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలి
VHP: భారత్ – పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్…
Read More » -
కర్రెగుట్టలో మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి
Karregutta: తెలంగాణ-ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో మావోయిస్టుల మందుపాతర పేలి ముగ్గురు గ్రే హౌండ్స్ జవాన్లు అసువులు బాశారు. మావోయిస్టుల మందుపాతరలో ప్రకాశం జిల్లా కొత్తముద్దపాడు గ్రామానికి చెందిన…
Read More » -
ఆపరేషన్ విజయవంతం కోసం ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అన్ని రంగాల్లో…
Read More »