తెలంగాణ
-
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
ఏసీబీకి అవినీతి తిమింగలాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే..అవినీతి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ పార్ధసారథి, సీఐ వీర రాఘవులు లంచం…
Read More » -
Ponguleti: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
Ponguleti: ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్…
Read More » -
Eatala Rajendar: జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ కౌంటర్
Eatala Rajendar: జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ మాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే తనపై కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లు చిల్లర…
Read More » -
నేడు నాగార్జునసాగర్కు సుందరీమణులు
Nagarjuna Sagar: నల్గొండ జిల్లాలోని సాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శించనున్నార మిస్ వరల్డ్-2025 పోటీదారుల టీమ్. 30 దేశాలకు చెందిన సుందరీమణులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని…
Read More » -
Revanth Reddy: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
Revanth Reddy: రాజ్భవన్కు సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. RTI కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025…
Read More » -
Hyderabad: గంజాయి మత్తులో యువకుడి హత్య
Hyderabad:హైదరాబాద్ KPHB పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడ్ని హత్య చేశారు. స్థానిక సర్దార్పటేల్ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై…
Read More » -
MLC Kavitha: గ్యారెంటీలు ఎగ్గొట్టి కమీషన్లు తీసుకుంటున్నారు
MLC Kavitha: రేవంత్ సర్కార్ టార్గెట్గా MLC కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుదవ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కంచె గచ్చిబౌలి…
Read More » -
Harish Rao: భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది
Harish Rao: సిద్ధిపేటలో శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమ కుండాలతో హనుమాన్ యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More » -
Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో తుమ్మల పర్యటన
Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మాదారం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువపై…
Read More » -
Kishan Reddy: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
Kishan Reddy: హైదరాబాద్ బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత…
Read More »