తెలంగాణ
-
Hyderabad Metro: రూ.19 వేల కోట్లతో మెట్రో రెండోదశ మలిభాగం
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులో రెండోదశలో చేపట్టే మలివిడత కారిడార్ను ఖరారు చేశారు. 19 వేల…
Read More » -
Addanki Dayakar: బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉంది
Addanki Dayakar: బీజేపీ నేత NVSS ప్రభాకర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైరయ్యారు. బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉందని విమర్శించారు. బీజేపీ వాళ్ల బుద్ధిలో…
Read More » -
CPI Narayana: పహల్గాం ఉగ్రవాదులను పాక్ వెంటనే అప్పగించాలి
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్లో కొంతమంది ఇప్పటికీ ఆయుధాలతో తిరుగుతున్నారని అన్నారు నారాయణ. జమ్ముకాశ్మీర్లో పానీపూరి అమ్ముకునే వ్యక్తికి…
Read More » -
Miss World 2025: వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు
Miss World 2025: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ ప్రపంచ సుందరిమణుల అభ్యర్ధులు పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాలు, వరంగల్ కోట,…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ విక్టరీ
BJP: ఆ నియోజకవర్గంలో కమలం పార్టీ అధికార పార్టీకి ధీటుగా పుంజుకుంది. ఆ లెక్కలు చూస్తే అసలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు ఎంపీ ఎన్నికల్లో సాధించిన…
Read More » -
Rangareddy: కారు డోర్లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి
Rangareddy: రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిలిచి ఉన్న కారులోకి వెళ్లి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు…
Read More » -
Miss World 2025: రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సుందరీమణులు
Miss World 2025: 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సుందరీమణులు ఈనెల 14న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారని…
Read More » -
Konda Surekha: అడవుల్లో అగ్నిప్రమాదాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
Konda Surekha: అడవుల్లో అగ్నిప్రమాదాలు, నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిద జోన్ల సీసీఎఫ్లు, అన్ని జిల్లాల…
Read More » -
Sircilla: సిరిసిల్లలో రోడ్డెక్కిన రైతన్నలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో వడ్ల కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. సన్న…
Read More » -
Vemulawada: మే 14న వేములవాడ బంద్కు పిలుపు
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి ప్రతిపాదనకు వ్యతిరేకం కానప్పటికీ, పనులు చేపట్టిన తర్వాత ఆలయాన్ని మూసివేయడాన్ని…
Read More »