తెలంగాణ
-
Revanth Reddy: నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: పహల్గామ్ ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్థాన్తో యుద్ధం…
Read More » -
Bandi Sanjay: సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం
తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఆశావహులు విమర్శలు గుప్పిస్తున్నారు.…
Read More » -
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె కృష్ణతో ఏడాది క్రితమే…
Read More » -
మహిళ చూపుడు వేలు కొరికేసిన చీటీ నిర్వాహకుడు
హైదరాబాద్ మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేసాడు. మహిళ వేలు ఊడి కిందపడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆస్పత్రికి వెళ్లగా…
Read More » -
అకాల వర్షం.. అన్నదాత ఆగం
అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాసులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఇందూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో అడుగడుగునా కష్టాలు…
Read More » -
Mallareddy: త్రివేణి సంగమంలో మల్లారెడ్డి పుష్కర స్నానం
Mallareddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి, నదిమాతల్లికి పట్టుచీర సమర్పించి ప్రత్యేక పూజలు…
Read More » -
Hydra: హైదర్నగర్లో హైడ్రా కూల్చివేతలు..
Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్నగర్లో పోలీసులు భారీగా మోహరించారు. HMDA లేఅవుట్లో…
Read More » -
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదంపై ఛార్జిషీట్
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఎట్టకేలకు పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు చావుకు కారణమైన 13 మందిని నిందితులుగా చేర్చారు.…
Read More » -
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం. 2017,…
Read More »