తెలంగాణ
-
Ponguleti: ప్రతి వ్యక్తికి ఒక చట్టం లా ఉండేదే భూ భారతి చట్టం
Ponguleti: జగిత్యాల జిల్లా బుగ్గారంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ పాల్గొన్నారు.…
Read More » -
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడూ గౌరవిస్తుంది
Revanth Reddy: జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ ఆనంద్
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ…
Read More » -
Revanth Reddy: ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్గా ఉండాలి
Revanth Reddy: డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని 138 దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై సీఎం…
Read More » -
Mahesh Goud: టీ-పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కీలక వ్యాఖ్యలు
Mahesh Goud: మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ…
Read More » -
హైదరాబాద్లో పలువురి ఇళ్లలో DRI తనిఖీలు
హైదరాబాద్లోని పలువురి ఇళ్లలో DRI అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వ్యాపారి బషరత్ నుండి లగ్జరీ కార్లు.. కొనుగోలు చేసిన వారి వివరాలు ఇప్పటికే సేకరించారు. ఇందులో…
Read More » -
Hyderabad Metro: నేటి నుంచి మెట్రో రైలు ఛార్జీల పెంపు అమలు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు..…
Read More » -
Chamala Kiran: కోడి గుడ్డు పైన ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది
Chamala Kiran: బీఆర్ఎస్పై ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఫైరయ్యారు. కోడి గుడ్డు పైన ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. పదేళ్లు వాళ్ల ఇంటి ఆడబిడ్డ…
Read More » -
పొంగులేటి, సీతక్కకు నిరసన సెగ
భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హైటెన్షన్ నెలకొంది. అంతేకాదు కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్…
Read More » -
Ponguleti: భూ భారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం
Ponguleti: నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు…
Read More »