తెలంగాణ
-
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్…
Read More » -
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోఫీనగర్లోని ఓ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.…
Read More » -
జమ్ముకశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య
Warangal: జమ్ముకశ్మీర్లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జవాన్ సంపంగి నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాను స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేటగా గుర్తించారు.…
Read More » -
ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
ఆపరేషన్ సిందూర్ విజయం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో…
Read More » -
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ…
Read More » -
Revanth Reddy: నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: పహల్గామ్ ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్థాన్తో యుద్ధం…
Read More » -
Bandi Sanjay: సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం
తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఆశావహులు విమర్శలు గుప్పిస్తున్నారు.…
Read More » -
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె కృష్ణతో ఏడాది క్రితమే…
Read More » -
మహిళ చూపుడు వేలు కొరికేసిన చీటీ నిర్వాహకుడు
హైదరాబాద్ మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేసాడు. మహిళ వేలు ఊడి కిందపడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆస్పత్రికి వెళ్లగా…
Read More »