తెలంగాణ
-
Aadi Srinivas: కేసీఆర్ దేవుడయితే.. దెయ్యం ఎవరు ?
Aadi Srinivas: జాగృతి అధ్యక్షురాలు కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసీఆర్కు రాసిన లేఖపై స్పందించిన కవిత తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం…
Read More » -
సూర్యాపేట జిల్లా DMHO కోటాచలం సస్పెన్షన్
సూర్యాపేట జిల్లా DMHO కోటాచలంపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను కట్టడి చేయలేక పోయారని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కుటుంబ…
Read More » -
Harish Rao: గోదావరి జలాలు ఎత్తుకుపోయేందుకు కుట్ర
Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే,…
Read More » -
Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు
Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు పదవ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపి,…
Read More » -
Mahesh Kumar Goud: కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి
Mahesh Kumar Goud: ఢిల్లీలోని ఇందిరా భవన్ ఏఐసీసీ కార్యాలయంలో బిసి కుల గణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.…
Read More » -
Thatipalli: విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Thatipalli: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామ సమీపంలో సరదాగా…
Read More » -
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కేసీఆర్ సీరియస్
ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ కు రాసిన లేక కలకలం రేపుతోంది. రెండు రోజులుగా హాట్ హాట్ గా సాగిన లేఖ వార్త మరో మలుపు తిరిగింది. నిన్న…
Read More » -
Addanki Dayakar: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలి
Addanki Dayakar: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో విభేదాలు స్పష్టం అవుతున్నాయన్నారు అద్దంకి. కవిత రాసిన లేఖ.. ఆమె ఆఫీస్ వాళ్లు…
Read More » -
KTR: సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బండారం బయటపడింది
KTR : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం…
Read More » -
Kaleshwaram: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామునుండే భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు…
Read More »