తెలంగాణ
-
Kaleshwaram: పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం
Kaleshwaram: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి…
Read More » -
Sama Ramamohan Reddy: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర
Sama Ramamohan Reddy: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒక పెద్ద దెయ్యం పావులు కదుపుతుందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి సంచలన…
Read More » -
Telangana: జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం
Telangana: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు…
Read More » -
Ponnam Prabhakar: దెయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి
Ponnam Prabhakar: కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్నదెయ్యాలు ఎవరో…
Read More » -
Talasani: సికింద్రాబాద్లో పర్యటించిన మాజీమంత్రి తలసాని
Talasani: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. వెస్ట్ మారెడ్పల్లిలోని ఆయన కార్యాలయంలో 44 మంది కళ్యాణలక్ష్మి, షాదీ…
Read More » -
Aadi Srinivas: కేసీఆర్ దేవుడయితే.. దెయ్యం ఎవరు ?
Aadi Srinivas: జాగృతి అధ్యక్షురాలు కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసీఆర్కు రాసిన లేఖపై స్పందించిన కవిత తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం…
Read More » -
సూర్యాపేట జిల్లా DMHO కోటాచలం సస్పెన్షన్
సూర్యాపేట జిల్లా DMHO కోటాచలంపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను కట్టడి చేయలేక పోయారని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కుటుంబ…
Read More » -
Harish Rao: గోదావరి జలాలు ఎత్తుకుపోయేందుకు కుట్ర
Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే,…
Read More » -
Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు
Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు పదవ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపి,…
Read More » -
Mahesh Kumar Goud: కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి
Mahesh Kumar Goud: ఢిల్లీలోని ఇందిరా భవన్ ఏఐసీసీ కార్యాలయంలో బిసి కుల గణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.…
Read More »