తెలంగాణ
-
కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
KTR: మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.…
Read More » -
పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథనిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన డ్రీమ్, స్టార్ట్ అండ్ రైజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్లో భాగంగా గ్రామీణ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను…
Read More » -
చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం.. కళ్లముందే కన్న తల్లి మృతి.. బోరున విలపించిన పిల్లలు
చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మట్టా శ్వేత కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ప్లాట్ఫారమ్ ట్రాక్ మధ్య పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. D-8…
Read More » -
తెలంగాణలో 4రోజులపాటు వర్షాలు
Heavy Rain: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల…
Read More » -
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ,…
Read More » -
Kaleshwaram: పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం
Kaleshwaram: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి…
Read More » -
Sama Ramamohan Reddy: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర
Sama Ramamohan Reddy: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒక పెద్ద దెయ్యం పావులు కదుపుతుందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి సంచలన…
Read More » -
Telangana: జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం
Telangana: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు…
Read More » -
Ponnam Prabhakar: దెయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి
Ponnam Prabhakar: కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్నదెయ్యాలు ఎవరో…
Read More » -
Talasani: సికింద్రాబాద్లో పర్యటించిన మాజీమంత్రి తలసాని
Talasani: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. వెస్ట్ మారెడ్పల్లిలోని ఆయన కార్యాలయంలో 44 మంది కళ్యాణలక్ష్మి, షాదీ…
Read More »