తెలంగాణ
-
సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్
Harish Rao: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు ఆధారాలు చూపిస్తే రాజీమానా…
Read More » -
Kishan Reddy: ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చింది
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్,…
Read More » -
KTR: అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు రాణిస్తున్నారు
KTR: అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖండాలు దాటి…
Read More » -
MLC Kavitha: కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోము
MLC Kavitha: కేసీఆర్కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసినందుకా…
Read More » -
Uttam Kumar Reddy: ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించింది
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం భారత…
Read More » -
Revanth Reddy: రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, గోవుల సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోశాలల…
Read More » -
Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు
Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. అయితే నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త,…
Read More » -
Madhusudhana Chary: బీఆర్ఎస్, బీజేపీ కలవడం అనేది ఊహాగానాలు మాత్రమే
Madhusudhana Chary: శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని కొందరు అంటున్న కుట్రను ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో…
Read More » -
బావిలో పడ్డ ఎలుగుబంటి.. కాపాడిన అటవీశాఖ అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామ శివారులో అడవి నుంచి తప్పిపోయి ఎలుగుబంటి బావిలో పడింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అటుగా వెళ్లిన రైతులు చూశారు.…
Read More » -
Vemulawada: రాజన్న గోశాలలో కోడెల మృత్యు ఘోష.. ఇవాళ మరో ఐదు మృతి
Vemulawada: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం మరో ఐదు కోడెలు మృతి…
Read More »