తెలంగాణ
-
Revanth Reddy: రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, గోవుల సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోశాలల…
Read More » -
Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు
Miss World 2025 grand finale: హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. అయితే నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త,…
Read More » -
Madhusudhana Chary: బీఆర్ఎస్, బీజేపీ కలవడం అనేది ఊహాగానాలు మాత్రమే
Madhusudhana Chary: శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని కొందరు అంటున్న కుట్రను ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో…
Read More » -
బావిలో పడ్డ ఎలుగుబంటి.. కాపాడిన అటవీశాఖ అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామ శివారులో అడవి నుంచి తప్పిపోయి ఎలుగుబంటి బావిలో పడింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అటుగా వెళ్లిన రైతులు చూశారు.…
Read More » -
Vemulawada: రాజన్న గోశాలలో కోడెల మృత్యు ఘోష.. ఇవాళ మరో ఐదు మృతి
Vemulawada: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం మరో ఐదు కోడెలు మృతి…
Read More » -
Harish Rao: సెల్ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి
Harish Rao: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైటు వెలుతురులో వైద్య సేవలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంటు పోతే జనరేటర్లు పనిచేయకపోవడంతో…
Read More » -
ఎస్పీ ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు
ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది నక్సల్స్ లొంగిపోయారు.…
Read More » -
హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా
హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. GHMC బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈటల ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ సమస్యలతో…
Read More » -
Harish Rao: మహేష్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
Harish Rao: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్రావు…
Read More » -
నిర్మల్ జిల్లా భైంసాలో కార్డన్ సెర్చ్
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నయాఆబాధిలో జిల్లా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సరైన పత్రాలు లేని…
Read More »