తెలంగాణ
-
మేడ్చల్ జిల్లాలోని నర్సింహారెడ్డి కళాశాలలో NSUI నాయకుల ధర్నా
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో NSUI నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదనే సాకులు చెబుతూ విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు…
Read More » -
బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ
Andela Sriramulu Yadav: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ఉంటున్న పాకిస్థాన్…
Read More » -
Sigachi Industries: సిగాచి ప్రమాద ఘటన.. 40కి చేరిన మృతులు
Sigachi Industries: పాశమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చని…
Read More » -
Ramachandra Rao: టీ.బీజేపీ చీఫ్గా రాంచందర్ రావు బాధ్యతలు
తెలంగాణ బీజేపీ చీఫ్గా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాంచందర్ రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు…
Read More » -
KCR: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు.…
Read More » -
KCR: నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం
KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్కు జ్వరం తగ్గినట్లు సమాచారం. షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్కి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇవాళ…
Read More » -
Ramchandra Rao: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రాంచందర్ రావు
Ramchandra Rao: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షులు రాంచందర్ రావు చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద…
Read More » -
Bandi Sanjay: బీజేపీ బీసీని ప్రధానిని చేసింది
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైన బీసీని ప్రధానిని చేశారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీసీని…
Read More » -
ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిపై పీసీసీ మహేష్ గౌడ్ సీరియస్
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించింది. క్రమ శిక్షణ…
Read More » -
Hyderabad: లక్డీకాపూల్లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్, ఖర్గే
Hyderabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ లక్డీకాపూల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోశయ్య 92వ జయంతి సందర్భంగా ఏఐసీసీ…
Read More »