తెలంగాణ
-
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్… చంపింది స్వయానా పిన్ని..!
కోరుట్ల చిన్నారి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టి.. 30లక్షల రూపాయలు పోగొట్టుకుంది మమత. పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకోవడం…
Read More » -
మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల వినూత్న నిరసన
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న నిరసనకు దిగారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను చిలుకోడు గ్రామ ఉపాధ్యా యులు…
Read More » -
ములుగు లో పొలిటికల్ హీట్
Mulugu: ములుగు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇటీవల గోవింద రావుపేట మండలం చల్వాయి…
Read More » -
Revanth Reddy: ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్స్లో రుద్రాక్ష మొక్క…
Read More » -
KTR: 72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్కు కేటీఆర్ సవాల్
KTR: సీఎం రేవంత్ సవాల్కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం అన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి…
Read More » -
మేడ్చల్ జిల్లాలోని నర్సింహారెడ్డి కళాశాలలో NSUI నాయకుల ధర్నా
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో NSUI నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదనే సాకులు చెబుతూ విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు…
Read More » -
బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ
Andela Sriramulu Yadav: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ఉంటున్న పాకిస్థాన్…
Read More » -
Sigachi Industries: సిగాచి ప్రమాద ఘటన.. 40కి చేరిన మృతులు
Sigachi Industries: పాశమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చని…
Read More » -
Ramachandra Rao: టీ.బీజేపీ చీఫ్గా రాంచందర్ రావు బాధ్యతలు
తెలంగాణ బీజేపీ చీఫ్గా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాంచందర్ రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు…
Read More » -
KCR: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు.…
Read More »