తెలంగాణ
-
విద్యార్థులపై ఎలుకల దాడి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీసీ హాస్టల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలువురు విద్యార్ధులపై ఎలుకలు దాడి చేశాయి. ఎలుకల దాడిలో 10 మంది విద్యార్ధులు గాయపడ్డారు. విద్యార్ధులను…
Read More » -
Aadi Srinivas: బీసీలకు బీజేపీ మోసం చేస్తే కాంగ్రెస్ న్యాయం చేస్తుంది
Aadi Srinivas: బీజేపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సాధించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బిల్లు ఆమోదంపై…
Read More » -
Singareni: ఎడతెరిపిలేని వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
Singareni: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి…
Read More » -
Hyderabad: నిద్రమత్తులో డ్రైవింగ్.. ఇంటి గోడెక్కిన కారు
Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు హై స్పీడ్తో దూసుకొచ్చి ప్రహారీ గోడపై నిలిచిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, వెహికల్ అతి…
Read More » -
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్కి సంబంధించి అనేక అంశాలపై…
Read More » -
నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు
నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది. శ్రీలక్ష్మీ నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్…
Read More » -
Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. జై తెలంగాణ’ ఆనండి
Vijayashanti: తెలంగాణలో మరోసారి జైతెలంగాణ నినాదం మార్మోగుతోంది. పిడికిలి బిగించి మరీ నేతలు జైతెలంగాణ అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జైతెలంగాణ నినాదాన్ని ఎత్తుకోగా తాజాగా…
Read More » -
Revanth Reddy: బీజేపీపై రేవంత్ బీసీ అస్త్రం
Revanth Reddy: బీసీ రిజర్వేషన్ అంశంతో బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బీసీ…
Read More » -
ఓయూలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి కేటీఆర్ ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఓయూ BRSV నాయకులు…
Read More » -
రైల్వేమంత్రి అశ్వనీవైష్ణవ్తో ఈటల రాజేందర్ భేటీ
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అనుమతులు, నిర్మాణాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఈటల…
Read More »