తెలంగాణ
-
నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు
నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది. శ్రీలక్ష్మీ నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్…
Read More » -
Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. జై తెలంగాణ’ ఆనండి
Vijayashanti: తెలంగాణలో మరోసారి జైతెలంగాణ నినాదం మార్మోగుతోంది. పిడికిలి బిగించి మరీ నేతలు జైతెలంగాణ అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జైతెలంగాణ నినాదాన్ని ఎత్తుకోగా తాజాగా…
Read More » -
Revanth Reddy: బీజేపీపై రేవంత్ బీసీ అస్త్రం
Revanth Reddy: బీసీ రిజర్వేషన్ అంశంతో బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బీసీ…
Read More » -
ఓయూలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి కేటీఆర్ ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఓయూ BRSV నాయకులు…
Read More » -
రైల్వేమంత్రి అశ్వనీవైష్ణవ్తో ఈటల రాజేందర్ భేటీ
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అనుమతులు, నిర్మాణాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఈటల…
Read More » -
తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నల కష్టాలు
తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్న కానీ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. యూరియా కోరతతో…
Read More » -
మాజీ మంత్రి కేటీఆర్కు సినీ నటుడు రామ్ చరణ్ విషెస్
Ram Charan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సినీ నటుడు రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. రాజకీయ జీవితంలో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని…
Read More » -
గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్
గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్కు చెందిన యామిని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆమె స్నేహితులతో కలిసి ఉండేది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం…
Read More » -
Vidadala Rajini: కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
Vidadala Rajini: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏపీ మాజీ మంత్రి విడదల రజిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎప్పటిలాగే…
Read More » -
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క
మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కొవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కతో…
Read More »