తెలంగాణ
-
అమీర్పేట్ అగ్రసేన్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ.. ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం…
Read More » -
KTR: రెండు దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టారు
KTR: కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 300…
Read More » -
కాగ్నానది బ్రిడ్జికి భారీ రంద్రం
వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నానదికి భారీ రంధ్రం పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఈ ఘటన జరిగింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు…
Read More » -
వికారాబాద్ జిల్లా పూడూరులో గంతల రోడ్లపై వరినాట్లు
వికారాబాద్ జిల్లా పూడూరులో గుంతల రోడ్లపై వరినాట్లు వేశారు గ్రామస్థులు. చిట్టెంపల్లి గేటు నుంచి కంకల్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో గ్రామస్థులు రోడ్డులో వరినాట్లు…
Read More » -
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సంతరించుకున్న జలకళ
Nagarjuna Sagar: అన్నదాతలచేత ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది.…
Read More » -
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారింది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గులాబీ పార్టీ గ్రౌండ్ వర్క్…
Read More » -
MP Ramesh: కేటీఆర్ మీద బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
MP Ramesh: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తనకు కాంట్రాక్ట్ వచ్చిందన్న కేటీఆర్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు…
Read More » -
రాయికల్ వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల సందడి
Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతం అందాలను తిలకిస్తూ సందర్శకులు చరవాణిలో రాయికల్…
Read More » -
Ponnam: బీసీలపై ప్రేమ ఉంటే కిషన్రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి
Ponnam: కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాజీనామాకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు భాష్యం చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీనవర్గాల…
Read More » -
మెహదీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత.. తోపులాటలో ప్రభుత్వ అధికారి మృతి
హైదరాబాద్ అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మెహదీపట్నం ఆర్ టిసి డిపో ఎదురుగా ఉన్న మెహిదీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత చోటుసుకుంది. తెలంగాణ హౌసింగ్…
Read More »