తెలంగాణ
-
Dundra Kumaraswamy: జైపాల్ రెడ్డి సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత
Dundra Kumaraswamy: సామాజిక న్యాయస్ఫూర్తిదాత జైపాల్ రెడ్డి 6 వ వర్థంతిని PVNR మార్క్ నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు…
Read More » -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇంటి ముందు రైతుల ధర్నా
Farmers Protest: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే…
Read More » -
Adluri Laxman: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Adluri Laxman: ఐదేళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని…
Read More » -
Kaleshwaram: భారీ వర్షాలు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
Kaleshwaram: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలేస్తున్నాయి. కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర…
Read More » -
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి…
Read More » -
అమీర్పేట్ అగ్రసేన్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ.. ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం…
Read More » -
KTR: రెండు దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టారు
KTR: కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 300…
Read More » -
కాగ్నానది బ్రిడ్జికి భారీ రంద్రం
వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నానదికి భారీ రంధ్రం పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఈ ఘటన జరిగింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు…
Read More » -
వికారాబాద్ జిల్లా పూడూరులో గంతల రోడ్లపై వరినాట్లు
వికారాబాద్ జిల్లా పూడూరులో గుంతల రోడ్లపై వరినాట్లు వేశారు గ్రామస్థులు. చిట్టెంపల్లి గేటు నుంచి కంకల్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో గ్రామస్థులు రోడ్డులో వరినాట్లు…
Read More » -
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సంతరించుకున్న జలకళ
Nagarjuna Sagar: అన్నదాతలచేత ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది.…
Read More »