తెలంగాణ
-
ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్, తన అక్క రుచిత మెడకు వైరు బిగించి…
Read More » -
అలిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఉత్తమ్కుమార్రెడ్డిపై ఆగ్రహం
నాగార్జున సాగర్ నీటి విడుదలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. మంత్రి ఉత్తమ్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అలిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు విడుదల చేయడానికి…
Read More » -
మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు భేటీ
KCR: లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో హరీష్రావు, కేటీఆర్ కీలక భేటీ అయ్యారు. తాజా రాజకీయ…
Read More » -
ఐడీఎల్ కంపెనీలో పేలుడు .. ఒకరు అక్కడికక్కడే మృతి.. మరోకరికి గాయాలు
హైదరాబాద్ కూకట్పల్లిలోని ఐడీఎల్ గ్యాస్కట్టర్ సిలిండర్పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూపీకి చెందిన…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కరికి ఒకే పదవి
తెలంగాణ కాంగ్రెస్లో ఇకపై జోడు పదవులు కుదరవా..! ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధన అమల్లోకి వచ్చిందా..! చట్టసభల సభ్యులుగా ఉన్నవారికి ఇక పార్టీ పదవులు రావా..!…
Read More » -
Dundra Kumaraswamy: జైపాల్ రెడ్డి సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత
Dundra Kumaraswamy: సామాజిక న్యాయస్ఫూర్తిదాత జైపాల్ రెడ్డి 6 వ వర్థంతిని PVNR మార్క్ నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు…
Read More » -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇంటి ముందు రైతుల ధర్నా
Farmers Protest: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే…
Read More » -
Adluri Laxman: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Adluri Laxman: ఐదేళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని…
Read More » -
Kaleshwaram: భారీ వర్షాలు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
Kaleshwaram: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలేస్తున్నాయి. కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర…
Read More » -
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి…
Read More »