తెలంగాణ
-
సృష్టి కేసులో కస్టడీలోకి తీసుకున్న డాక్టర్ నమ్రత
సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకు ముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్జోన్…
Read More » -
Hyderabad: బైక్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గోకుల్ ప్లాట్స్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ను గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. నాగరాజు అనే వ్యక్తి…
Read More » -
పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
హైదరాబాద్ పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 620 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని…
Read More » -
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో…
Read More » -
నిండు గర్భిణీ ప్రాణం తీసిన ఆర్ఎంపీ డాక్టర్
ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్ల ఓ నిండు గర్భిణీ మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా బీరవోలు గ్రామంలో లోకేష్ భార్య…
Read More » -
Jayashankar Bhupalpally: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లోకి బర్రెలను తోలిన పాడిరైతు
Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో ఒక వ్యక్తి బర్రెల షేడ్ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన…
Read More » -
Kamareddy: రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్దకోడప్గల్లో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ డివైడర్ను ఇటుకల లారీ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందిగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…
Read More » -
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను…
Read More » -
Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు
Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, సీపీఐ సభ్యులను…
Read More » -
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి…
Read More »