తెలంగాణ
-
Bandi Sanjay: సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆదరణ వస్తోంది
Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, సొంత అభిప్రాయాలను నాయకత్వంపై రుద్దబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ…
Read More » -
Mahesh Kumar Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది
Mahesh Kumar Goud: పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల…
Read More » -
Harish Rao: చంద్రబాబు తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటలా ఉంది
Harish Rao: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.…
Read More » -
గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
ED: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక…
Read More » -
బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ పార్టీ కన్ను
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలిచి, గ్రేటర్ హైదరాబాద్ లో బోణీ కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి…
Read More » -
సృష్టి కేసులో కస్టడీలోకి తీసుకున్న డాక్టర్ నమ్రత
సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకు ముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్జోన్…
Read More » -
Hyderabad: బైక్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గోకుల్ ప్లాట్స్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ను గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. నాగరాజు అనే వ్యక్తి…
Read More » -
పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
హైదరాబాద్ పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 620 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని…
Read More » -
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో…
Read More » -
నిండు గర్భిణీ ప్రాణం తీసిన ఆర్ఎంపీ డాక్టర్
ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్ల ఓ నిండు గర్భిణీ మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా బీరవోలు గ్రామంలో లోకేష్ భార్య…
Read More »