తెలంగాణ
-
KCR: ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
KCR: ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో…
Read More » -
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుమ్మిడిహట్టి దగ్గర నీటిలభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ను మార్చడంలో..నిజాయితీ,…
Read More » -
Jagadish Reddy: మూటలు అప్పజెప్పేందుకే రేవంత్ ఢిల్లీ పర్యటనలు
Jagadish Reddy: మూటలు అప్పజెప్పేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏటీఎమ్ అయిందని స్వయంగా…
Read More » -
Eatala Rajendar: 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుంటే రేవంత్ భరతం పడుతాం
Eatala Rajendar: బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీలకు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదని,…
Read More » -
Kishan Reddy: తెలంగాణను రాష్ట్ర పాలకులు అప్పలు ఊబిలోకి నెట్టారు
Kishan Reddy: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు రాష్ట్ర పాలకులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న…
Read More » -
Bandi Sanjay: సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆదరణ వస్తోంది
Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, సొంత అభిప్రాయాలను నాయకత్వంపై రుద్దబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ…
Read More » -
Mahesh Kumar Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది
Mahesh Kumar Goud: పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల…
Read More » -
Harish Rao: చంద్రబాబు తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటలా ఉంది
Harish Rao: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.…
Read More » -
గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
ED: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక…
Read More » -
బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ పార్టీ కన్ను
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలిచి, గ్రేటర్ హైదరాబాద్ లో బోణీ కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి…
Read More »