తెలంగాణ
-
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అని…
Read More » -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో లక్ష్మీ…
Read More » -
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
Read More » -
వర్ష బీభత్సం.. వాగులో కొట్టుకుపోయిన కారు
యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి నేలపట్ల ఈదుల వాగు పొంగిపోర్లుతుంది. నేలపట్ల ఈదుల వాగులో ఓ కారు నీట మునిగింది. వర్షాలతో…
Read More » -
నల్గొండ జిల్లా చిట్యాలలో 250 కేజీల గంజాయి పట్టివేత
నల్లగొండ జిల్లా చిట్యాల హైవే 65పై పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 125 పాకెట్లలో ఉన్న 250 కేజీల గంజాయిని మూడు కార్లలో ఏడుగురు నిందితులు…
Read More » -
ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదులపై విజయానికి గుర్తుగా రాఖీ తయారీ
జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ రాఖీని తయారుచేశారు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదులపై విజయానికి గుర్తుగా 8 మంది విద్యార్థినులు రక్షాబందన్…
Read More » -
విషాదం.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క ..కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.మృతి చెందిన తమ్ముడికి అక్క రాఖీ కట్టిన ఘటన అక్కడికి వచ్చిన వారందరికీ కంటతడి పెట్టించింది.కూసుమంచి మండలం కిష్టాపురం…
Read More » -
పిడుగుపాటుకు ఏడు ఆవులు మృతి
కొమురం భీం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 7 ఆవులు మృతిచెందాయి. కైరిగూడ ప్రాంతానికి చెందిన రైతుల ఆవులు, దూడలు అడవిలో మేతకు…
Read More » -
Ponnam Prabhakar: బీసీ విభాగం సెమినార్ హాల్ ప్రారంభించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar: రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. అక్కడ బీసీ సెల్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల అనుబంధ సెమినార్ హాల్ను మంత్రి ప్రారంభించారు.…
Read More » -
Mulugu: కుంగిన మల్లంపల్లి బ్రిడ్జి
ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాల్వపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయి కూలుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల దారిమళ్లింపు చేపట్టారు. ములుగు…
Read More »