తెలంగాణ
-
హైదరాబాద్లో మరోసారి దంచికొట్టిన వర్షం
హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు…
Read More » -
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో డీజిల్ దొంగల హల్చల్
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో డీజిల్ దొంగల హల్చల్ చేశారు. ఓ లారీ నుంచి డీజిల్ చోరీ చేస్తుండగా పోలీసులకు స్థానికుల సమాచారం ఇచ్చారు. పోలీసులను చూసి దొంగలు…
Read More » -
సీఎం రేవంత్రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎంకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. సీఎంకు రాఖీలు కట్టి…
Read More » -
మంత్రి పొన్నం ప్రభాకర్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆయన సోదరులకు మంత్రి సీతక్క రాఖీ…
Read More » -
తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణ ప్రేమ చాటిన చిన్నారి
రక్షాబంధన్ సందర్భంగా ఓ చిన్నారి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణంపై ప్రేమను చాటుకుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకంగా జరుపుకునే రాఖీ పండగను చిన్నారి భిన్నంగా…
Read More » -
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అని…
Read More » -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో లక్ష్మీ…
Read More » -
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
Read More » -
వర్ష బీభత్సం.. వాగులో కొట్టుకుపోయిన కారు
యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి నేలపట్ల ఈదుల వాగు పొంగిపోర్లుతుంది. నేలపట్ల ఈదుల వాగులో ఓ కారు నీట మునిగింది. వర్షాలతో…
Read More » -
నల్గొండ జిల్లా చిట్యాలలో 250 కేజీల గంజాయి పట్టివేత
నల్లగొండ జిల్లా చిట్యాల హైవే 65పై పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 125 పాకెట్లలో ఉన్న 250 కేజీల గంజాయిని మూడు కార్లలో ఏడుగురు నిందితులు…
Read More »