జాతియం
-
Maha Kumbh Mela: మాఘ పౌర్ణమి.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా భారీగా రద్దీ పెరగడంతో.. అధికారులు నో వెహికల్ జోన్గా…
Read More » -
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. లక్నోలో ఆచార్య సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన…
Read More » -
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉగ్ర బెదిరింపు
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉగ్ర బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు దుండగులు ఫోన్ చేశారు. మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా…
Read More » -
Income Tax Bill: నేడు లోక్సభ ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
Income Tax Bill: నేడు లోక్సభ ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రానుంది. గతేడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న.. కొత్త ఇన్కమ్…
Read More » -
Kejriwal: పంజాబ్ ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం
Kejriwal: పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ జాజ్వా వ్యాఖ్యలు.. ఆప్ పార్టీలో కలకలం రేపుతోంది. పంజాబ్ కాంగ్రెస్లో చేరడానికి.. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారని కామెంట్…
Read More » -
BJP: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు
BJP: ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎం పదవి దక్కించుకోవడం కోసం నేతలు…
Read More » -
PM Modi: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: ఫ్రాన్స్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో మోడీ టూర్ కొనసాగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో…
Read More » -
Madhya Pradesh: స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో లో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో స్టేజ్పై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా…
Read More » -
PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ
PM Modi: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో AI భవిష్యత్తుపై కీలక చర్చ జరగనుంది.…
Read More » -
బెంగళూరులో ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన
Bengaluru: గత ఏరో ఇండియా నుంచి ఇప్పటివరకు చాలా పురోగతి సాధించామన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరులో ఎయిరిండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను.. ఆయన…
Read More »