ఆంధ్ర ప్రదేశ్
-
కడప సెంట్రల్ జైల్లో అక్రమాలు
Kadapa: కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై రాజమండ్రి సెంట్రల్ జైల్ డీఐజీ స్థాయి అధికారి కిరణ్ విచారణ చేపట్టారు. మూడు రోజులుగా రహస్యంగా ఈ…
Read More » -
వైష్ణవి హత్య కేసులో వీడని మిస్టరీ
Vaishnavi Murder Case: కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ వీడలేదు. గండికోటలో వైష్ణవి కేసు సవాల్గా మారింది. హత్య జరిగి 5…
Read More » -
Botsa Satyanarayana: అసంబద్ధ హామీలతో అందలం…చంద్రబాబు పవన్ తోడు దొంగలు
Botsa Satyanarayana: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న…
Read More » -
Roja: భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ ..ఎమ్మెల్యేకు తక్కువ
Roja: ఎమ్మెల్యే భానుప్రకాష్పై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. భాను ప్రకాష్కు నోటీ దురుసు పెరిగిందని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ…
Read More » -
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి నో ఎంట్రీ
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జ్ మార్పు జరగనుందా..! ఆ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి ఇక వచ్చే అవకాశం లేదా..! ఏడాది కాలంగా తాడిపత్రిలో పార్టీని నమ్ముకుని ఉన్న…
Read More » -
కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
కన్న తల్లిదండ్రులే, కూతురిని హతమార్చి, ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని జర్నలిస్టు కాలనీలో చోటుచేసుకుంది. రమేష్, లక్షీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.…
Read More » -
కరెంట్ వైరుతో గొంతు బిగించి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
నెల్లూరు జిల్లా రాపూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను చంపింది కట్టుకున్న భార్య. కరెంట్ వైరుతో భర్త మెడకు బిగించి హతమార్చారు భర్య, ఆమె…
Read More » -
Ramachandra Yadav: రాష్ట్రంలో రెండు పార్టీలే రాజ్యమేలుతున్నాయి
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలే…
Read More » -
Anitha: ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే.. హాస్పాస్పదంగా ఉంది
Anitha: జగన్పై మంత్రి అనిత ఫైరయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్పాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్టులో నిర్భందించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం…
Read More » -
Vidadala Rajini: రాష్ట్రంలో సుపరిపాలన కాదు.. రెడ్ బుక్ పాలన నడుస్తుంది
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు.…
Read More »