ఆంధ్ర ప్రదేశ్
-
తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రి లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆటంకాలు కల్పిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి తాడిపత్రి…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు,…
Read More » -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40…
Read More » -
నల్లమలలోని గుమ్మిత వాటర్ఫాల్ దగ్గర పులి సంచారం
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమ్మితం సమీపం నల్లమల అటవీ ప్రాంతం వాటర్ ఫాల్ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. వాటర్ ఫాల్ చూసేందుకు…
Read More » -
అనకాపల్లి జిల్లా తునిలో విద్యుత్ అంతరాయంతో నిలిచిన రైళ్లు
అనకాపల్లి జిల్లా తుని వద్ద లో విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయాయి. విద్యుత్ సమస్యతో…
Read More » -
ఎలుగు బంటి హల్ చల్ .. వ్యక్తిపై దాడి
Anantapur: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో ఎలుగు బంటి హల్ చల్ చేసింది. పెన్నోబిలేష్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి విచక్షణ రహితంగా దాడి చేసింది. సీతాఫలాల పండ్ల…
Read More » -
AP: నేటి నుంచే ఉచిత ప్రయాణం
AP: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక కానుకను ప్రకటించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన…
Read More » -
Chandrababu: బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు
Chandrababu: పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన…
Read More » -
YS Sharmila: నయా భారత్ కాదు..మోడీ చేతిలో భారత్ దగా పడ్డాది
YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల…
Read More » -
Nara Lokesh: త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh: గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘరంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో…
Read More »