ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 18…
Read More » -
ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరు
ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరైంది. సీఆర్డీఏకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైవలప్మెంట్ సంస్థ 7 వేల 500 కోట్లు మంజూరు చేసింది. సీఎం…
Read More » -
Vikarabad: మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం
Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వహీద్ అనే యువకుడు మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఓ…
Read More » -
YS Jagan: 2027లో ప్రజా సంకల్పయాత్ర… ఎక్కడి నుంచి అంటే..?
YS Jagan: రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కుటుంబం.. ఒక్కరు కాదు…ఇద్దరు కాదు…ఏకంగా ముగ్గురు పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది…వైఎస్ పాదయాత్ర…
Read More » -
Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు
Pawan Kalyan: చిమ్మ చీకటిలో జీవనం సాగించిన తమకు కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గూడెం ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో…
Read More » -
అదుపు తప్పి లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం
కర్నూలు జిల్లాలోని ఆదోని హై వే రోడ్డుపై ప్రమాదం జరిగింద. స్పీరిట్ లిక్విడ్ లోడ్తో జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ…
Read More » -
Bus Accident Case: వి కావేరి ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ అరెస్ట్
Bus Accident Case: కర్నూలు బస్సు ప్రమాద కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను తాజాగా అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. బస్సు…
Read More » -
వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu: ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందేమాతరం రచించి నేటికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా అధికారులు,…
Read More » -
నరసరావుపేట స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. షాపింగ్ మాల్లోని సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన…
Read More » -
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు…
Read More »