ఆంధ్ర ప్రదేశ్
-
ఏజెన్సీ వాసులకు తప్పని డోలీ మోతలు
ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వారి కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో…
Read More » -
కాకినాడలో నడిరోడ్డుపై తగలబడిన మినీ వ్యాన్
కాకినాడ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రతాప్నగర్ వద్ద బ్రిడ్జి వద్ద మినీ వ్యాన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలను…
Read More » -
Chandrababu: కనిగిరి కనకపట్నంగా మారే రోజు దగ్గరలోనే ఉంది
Chandrababu: ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా దానికి మూల హేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందుకు కదులుతుందనేది అందరి నమ్మకం కడపజిల్లా…
Read More » -
YS Jagan: మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
YS Jagan: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో…
Read More » -
Road Accident: వ్యాపారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్లో ముగ్గురు మృతి
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు…
Read More » -
Nimmala Rama Naidu: జగన్కు ఇంకా బుద్ధి రాలేదు
Nimmala Rama Naidu: ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు…
Read More » -
Chandrababu: పద్ధతి మార్చుకోండి..గీత దాటితే వాతే.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Chandrababu: మళ్లీ..మళ్లీ అవే హెచ్చరికలు. ఒకటికి పదిసార్లు చెబుతున్న ఆ పార్టీ అధినేత. కేబినెట్ భేటీ అయినా…పార్టీ సమావేశమైనా….అసెంబ్లీ సెషన్స్ అయినా….క్లాసు మాత్రం కామనే. అధినేత వెంటాడుతున్నా…
Read More » -
టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ సంచలన కామెంట్స్
పరకామణి దొంగతనం, నెయ్యి కల్తీ, శాలువాల కొనుగోలలో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్,…
Read More » -
శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పేరెంట్స్, బంధువులు ఆందోళకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాపకు…
Read More » -
క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున…
Read More »