ఆంధ్ర ప్రదేశ్
-
Perni Nani: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది
Perni Nani: రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. సతీష్ కుమార్ది…
Read More » -
Vijayawada : హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టులు అరెస్ట్
Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఓ బిల్డింగ్లో తల దాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్,…
Read More » -
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు
Tirumala: పుణ్యక్షేత్రమైన తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు తిరుమలాంతట దట్టమైన…
Read More » -
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం…
Read More » -
పెళ్లింట్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులు అందరూ పెళ్లి సంబరాల్లో ఉండగా వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో…
Read More » -
Ambati Rambabu: బాలకృష్ణ తాగి జగన్, చిరంజీవిని దూషిస్తే ఏమి చేశారు
Ambati Rambabu: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి…
Read More » -
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆందోళన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు కార్మికులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్పత్తి ఆధారంగా జీతాలు…
Read More » -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా 58వ గ్రంథాలయ వారోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి గ్రంథాలయ వారోత్సవాలను…
Read More » -
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. నర్సాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద…
Read More »