ఆంధ్ర ప్రదేశ్
-
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులతో గొడవ పడిన వ్యక్తులు రైల్వే…
Read More » -
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గరకు…
Read More » -
కాకినాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 100 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు…
Read More » -
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ…
Read More » -
Bondapalli: వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు
విజయనగరం జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం బొండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూసేందుకు…
Read More » -
మాజీ సీఎం జగన్ విమాన ప్రయాణాలపై లోకేష్ ఫైర్
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన…
Read More » -
Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రయాణికులు,…
Read More » -
నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ వద్ద రివాల్వర్ కలకలం
నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్…
Read More » -
Chintalapudi: ప్రవేట్ బస్సులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. బస్సులో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే..…
Read More » -
Guntur: ఏపీలో ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Guntur: పెళ్లైన కొన్ని నెలలకే ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లిలో నివాసం ఉంటున్న సీనియర్ అధికారి చిన్న…
Read More »