ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: దావోస్ సదస్సుకు సీఎం చంద్రబాబు బృందం…
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనుంది చంద్రబాబు టీం. స్విట్జర్లాండ్లోని…
Read More » -
Bapatla: దారుణం.. నడిరోడ్డుపై భర్తను ఉరివేసి చంపిన భార్య..
Bapatla: బాపట్ల జిల్లా కొత్త పాలెంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసగా మారి వేధిస్తున్నాడంటూ భర్త ప్రాణాలు తీసింది. కొత్తపాలెంకు…
Read More » -
Kakinada: కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Kakinada: కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబళ్ల పై నుంచి గంజాయి స్మగ్లర్ల కారు దూసుకెళ్లింది. తనిఖీల్లో భాగంగా కారు…
Read More » -
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు…
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు… –2024లో శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు –శ్రీవారి హుండీ ద్వారా రూ.1.365 కోట్లు కానుకలు సమర్పించిన…
Read More » -
AP Cabinet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని అమరావతి కి…
Read More » -
Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయఫై వెళ్లిన ఓ విమానం. ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర…
Read More » -
Tirumala: శ్రీవారి ఆలయంలో 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: ఈనెల 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈనెల 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది. వీఐపీ బ్రేక్…
Read More » -
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ..
AP Cabinet Meeting: సచివాలయంలోని మొదటి బ్లాకు.. మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో ఈ రోజు ఏపి కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం…
Read More » -
Gannavaram: గన్నవరంలో పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం..
Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కి అంతరాయం. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం. విమానాలు…
Read More » -
ఏపీ ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కృతజ్ఞతలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్…
Read More »