ఆంధ్ర ప్రదేశ్
-
Vijaysai Reddy: విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు
Vijaysai Reddy: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి…
Read More » -
AP News: ఇంటర్ విద్యార్ధులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
AP News: ప్రభుత్వ ఇంటర్ విద్యార్ధులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కళాశాలల్లో…
Read More » -
Auto Accident: స్కూల్ పిల్లల ఆటో బోల్తా.. విద్యార్ధులకు గాయలు
Auto Accident: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదా గ్రామంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో…
Read More » -
Kakinada: 150 కేజీల పులిహోరలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం
Kakinada: కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో 150 కేజీల పులిహారలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ…
Read More » -
ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం పట్టివేత
కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. ఆటోనగర్లో పీడీఎఫ్ బియ్యం గౌడన్ పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన…
Read More » -
Sajjala Ramakrishna: సజ్జల కుటుంబంపై విచారణకు పవన్ ఆదేశం..
Sajjala Ramakrishna: సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్…
Read More » -
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..
Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్. సిఎం చంద్రబాబు 11.00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్…
Read More » -
PM Modi: ఈనెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi: ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో…
Read More » -
Ambati Rambabu: చంద్రబాబు మాటలకు అర్థాలు వేరు
Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాటలకు అర్థాలు వేరని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పట్టించుకోకుండా..…
Read More » -
Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి భూప్రకంపనలు
Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. జిల్లాలోని రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు…
Read More »