ఆంధ్ర ప్రదేశ్
-
Srikakulam: విషాదం.. గ్రానైట్ క్వారీలో పేలుడు .. ముగ్గురు మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మనీషా కూనపురెడ్డి గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో ఘటన…
Read More » -
Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి…
Read More » -
విశాఖలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు
Visakhapatnam: విశాఖలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం నాలుగు నెలలోనే.. 175 మంది మహిళలు అదృశ్యం అయ్యారు. కేసును సీరియస్గా తీసుకున్న విశాఖ సీపీ పోలీసులకు…
Read More » -
AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు ఇద్దరు…
Read More » -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Vallabhaneni vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు అయింది. గన్నవరంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు పోలీసులు. 58పేజీలతో…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శిలతోరణం వరకు క్యూ వేచి ఉన్న…
Read More » -
Chandrababu: మంత్రి నారా లోకేష్కు చంద్రబాబు బంపర్ ఆఫర్..?
Chandrababu: మహానాడులో కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయనున్నారా..? పార్టీ పగ్గాలు అందించనున్నారా..? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కడప…
Read More » -
AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు
AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు…
Read More » -
Govindappa Balaji: ఏపీ లిక్కర్ స్కాం కేసులో గోవిందప్ప బాలాజీకి రిమాండ్
Govindappa Balaji: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 33గా ఉన్న గోవిందప్ప బాలాజీని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు సిట్ అధికారులు. ఇరు…
Read More » -
TTD: మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఐదు మంది ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ టీటీడీ…
Read More »