ఆంధ్ర ప్రదేశ్
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు
Kodali Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు.…
Read More » -
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న కేంద్రమంత్రి అమిత్షాతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇవాళ ఆర్థికశాఖ…
Read More » -
Tirumala: తిరుమలలో నమాజ్ చేసిన అన్యమతస్థుడు
Tirumala: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం…
Read More » -
Jagan: విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడు
Jagan: ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయిరెడ్డి అని…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి…
Read More » -
Jagan: జగన్ జైలుకు అడుగు దూరంలో ఉన్నారా..?
Jagan: రెడ్ బుక్.. ఈ మాట ఏపీ పాలిటిక్స్ లో బాగా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేస్తూ వారి…
Read More » -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో సిట్ పిటిషన్పై నేడు విచారణ
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్పై నేడు విచారణ జరుగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను…
Read More » -
Chandrababu: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు రక్షణ, హోమ్, ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల…
Read More » -
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి…
Read More »