ఆంధ్ర ప్రదేశ్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సోనూ సూద్
Tirumala: నటుడు సోనూ సూద్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులు…
Read More » -
Nara Lokesh: చంద్రబాబు నాయకత్వంలో ఉద్యోగాల జాతర
Nara Lokesh: చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల…
Read More » -
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో స్మార్ట్ స్టిక్స్ వినియోగం
Tirumala: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. జంతువులు, మానవుల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుయ క్యూలో వేచి ఉన్న భక్తులు…
Read More » -
TDP: మహానాడు గ్రాండ్ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ నింపిన తండ్రీకొడుకులు
TDP: పాలెగాళ్ల రాజ్యంగా ప్రఖ్యాతి గాంచిన కడపజిల్లాలో మూడురోజుల పసుపు పండగ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ముగిసింది. ఒకనాటి పూర్వవైభవానికి ప్రతీకగా మారింది. కడప వేదికగా మహానాడు…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుయ క్యూలో వేచి ఉన్న భక్తులు…
Read More » -
తిరుమలకు త్వరలో యాంటీ డ్రోన్ పరికరం
Tirumala: తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే భారత…
Read More » -
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 4.30కు CIIసదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వ విధానాలను సీఎం వివరించనున్నారు…
Read More » -
AP liquor case: ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీ
AP liquor case: ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.…
Read More » -
Nara Lokesh: వైనాట్ 175 అన్నారు..ప్రతిపక్ష హోదా కూడా లేదు
Nara Lokesh: పౌరషాల గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నామన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల…
Read More »