ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 18 గంటల…
Read More » -
Srisailam: జూలై 1 నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం
Srisailam: శ్రీశైలంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీమల్లికార్జునస్వామి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం…
Read More » -
తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం
ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేసినట్లు టాక్ వినబడుతోంది. కడపలో ప్రధాన నిందితుడు తిరుమలరావును అదుపులోకి…
Read More » -
మాజీ మంత్రి కాకాణిని కస్టడీలోకి తీసుకోనున్న సిట్
కాసేపట్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నేటి నుండి రెండ్రోజులపాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో A2గా…
Read More » -
అమరావతిలో భవన నిర్మాణాలపై కీలక నిర్ణయాలు
అమరావతిలో భవన నిర్మాణాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిల్డింగ్ కట్టుకోవాలంటే 10శాతం ఏరియా మార్టిగేజ్ చేయాలన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే…
Read More » -
విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
Visakhapatnam: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో ఇద్దరు పిల్లలతో ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి…
Read More » -
అమరావతిలో కొనసాగుతున్నకేబినెట్ భేటీ
అమరావతిలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 31 అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం…
Read More » -
వైసీపీ గూటికి చేరనున్న సుగవాసి?
Sugavasi Subramaniam: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కత్తులు దూసుకున్న నేతలు ఒక్కటి కావచ్చు. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండి మనసు మార్చుకొని, మరో…
Read More » -
Roja: అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదు
Roja: కూటమి పాలనపై మాజీమంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఎన్నికల్లో…
Read More » -
YS Sharmila: సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం
YS Sharmila: పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా…
Read More »