-
క్రీడలు
‘ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2’ జెర్సీ ఆవిష్కరించిన సినీ సెలబ్రిటీలు, పొలిటిషియన్స్
చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2’ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బందరు రోడ్డులోని వివంతా…
Read More » -
సినిమా
పెళ్లి తరువాత సమంత సంచలన నిర్ణయం?
Samantha: సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 1న వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రైల్వే కోడూరుకి జనసేన త్రిసభ్య కమిటీ
రైల్వేకోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వేకోడూరులోని…
Read More » -
జాతియం
విపక్షాల ఆందోళన.. లోక్సభ వాయిదా
లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్లోకి వెళ్లి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అంబటి రాంబాబు ఇంటికి నిప్పు
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజినిపై దాడులు చేశారు.…
Read More » -
అంతర్జాతీయం
అమెరికాలో మళ్లీ షట్డౌన్
అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో నేటి నుంచి పాక్షిక షట్డౌన్ అమల్లోకి…
Read More » -
తెలంగాణ
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేసీఆర్కు నోటీసులు
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. సిట్ నోటీసులపై నేడు…
Read More » -
తెలంగాణ
నేటితో ముగియనున్న మేడారం మహాజాతర
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. చివరిరోజు కావడంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా…
Read More » -
క్రీడలు
నేడు భారత్ -న్యూజిలాండ్ చివరి టీ 20
IND vs NZ: టీ20 ప్రపంచ కప్కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్పై తొలి మూడు మ్యాచ్లలో…
Read More » -
సినిమా
ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల
మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల కానున్న ‘సుమతి శతకం’ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం…
Read More »