-
జాతియం
Rahul Gandhi: ఎన్డీయే ప్రభుత్వం చర్చకు భయపడుతోంది
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో…
Read More » -
సినిమా
రష్మిక vs అల్లు అర్జున్?
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘AA22’ చిత్రంలో రష్మిక మందన్న తొలిసారిగా నెగటివ్ షేడ్స్తో విలన్గా కనిపిస్తోన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా…
Read More » -
తెలంగాణ
సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్…
Read More » -
సినిమా
మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదురు
మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదురైంది. ఆదాయ వివరాలు వెల్లడించలేదని విజయ్పై ఐటీ ఆరోపణలు చేసింది. విజయ్పై 1.5 కోట్లు జరిమానా విధించింది. ఐటీ జరిమానాపై…
Read More » -
తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా…
Read More » -
సినిమా
సింగిల్ థియేటర్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 టికెట్ ధరతో ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న “సుమతీ శతకం”
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’ విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన…
Read More » -
సినిమా
చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్!
Sruthi Haasan: టాలెంటెడ్ నటి శృతి హాసన్ తన స్టార్డమ్ను సమాజ సేవకు ఉపయోగించి అద్భుతం చేసింది. అరుదైన జన్యు వ్యాధి MSMDతో బాధపడుతున్న చిన్నారి ఆళ్వి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ
నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్
పత్రికా ప్రకటనముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి:ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్…
Read More » -
తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సిట్ సభ్యులతో కమిషనర్…
Read More »