-
ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన నేవీ ఉద్యోగి
విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గాజువాక, ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు.…
Read More » -
తెలంగాణ
మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్
హయత్ నగర్లో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రెండు కార్లను కానిస్టేబుల్ సంతోష్ ఢీకొట్టాడు. యువకులు కానిస్టేబుల్ను వెంబడించి పట్టుకున్నారు. కానిస్టేబుల్ను హయత్…
Read More » -
జాతియం
KP Sharma Oli: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
KP Sharma Oli: నేపాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతేడాది నేపాల్లో జరిగిన జెన్ జెడ్ నిరసనలను అక్రమంగా అణిచివేసిన కేసులో ఆ దేశ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై…
Read More » -
జాతియం
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. పెట్రోల్, డీజీల్పై పన్ను తగ్గింపు
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వాహనదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై అదనపు…
Read More » -
జాతియం
Donald Trump: మేమిద్దరం ‘చేతల మనుషులం’.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు
Donald Trump: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మేమిద్దరం పనులు…
Read More » -
జాతియం
అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’!
అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన అత్యంత కీలకమైన ‘సూర్య తిలకం’ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
Markapuram: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ…
Read More »
