తెలంగాణ
Bandi Sanjay: ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం పెట్టింది

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. LRS పేరుతో కొత్త దుకాణం పెట్టిందని 50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.