తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్ను కలిసిన మంత్రివర్గ ఆశావహులు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రి వర్గ ఆశావహులు వినతులు అందజేశారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ కి వినతి పత్రం అందజేశారు ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు.
రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మందుల సామ్యూల్, వేముల వీరేశం, కాలే యాదయ్య ఉన్నారు. ఈ సందర్భంగా సీఎంతో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.