తెలంగాణ

Eatala Rajendar: కాలుకు ముల్లు విరిగితే పంటితో పీకే సర్వీస్ చేస్తాం

Eatala Rajendar: పార్టీ నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు ఎంపీ ఈటల రాజేందర్. కేంద్రంలో బిజెపి అధికారలో ఉందని రాబోయే కాలంలో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని అన్నారు. తనకు ప్రజలే వీఐపీలని చెప్పుకొచ్చారు. యకుడు ఇంటికి ప్రజలు వస్తున్నారంటే పని చేస్తున్నట్టు అర్థం అన్నారు. అనంతరం కాలుకు ముల్లు విరిగితే పంటితో పీకే సర్వీస్ చేస్తానని విశ్వాసం కలిగించటమే నాయకుడి లక్షణమని ఈటల అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button