ఆంధ్ర ప్రదేశ్
Payyavula Keshav: దేశంలోనే తొలిసారిగా డ్రిప్ ఇరిగేషన్పై చంద్రబాబు ఆలోచన చేశారు

Payyavula Keshav: డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన 615 కోట్లను కూడా డైవర్ట్ చేసిందని ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా డ్రిప్ ఇరిగేషన్పై చంద్రబాబు ఆలోచన చేశారని చెప్పారు మంత్రి పయ్యావుల. ఇజ్రాయెల్లో అధ్యయనం చేసి దేశంలోనే ఏపీకి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.