తెలంగాణ

Khammam: గుండెపోటుతో 4ఏళ్ల బాలుడు మృతి

Khammam: ఖమ్మంలోని అంకుర ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుండెపోటుతో 4ఏళ్ల బాలుడు ప్రణవ్ తేజ్.. మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు డాక్టర్ల నిర్లక్షమే కారణమంటున్నారు బాధిత కుటుంబసభ్యులు. ఇక మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మృతుడు మరిపెడ మండలానికి చెందిన ప్రణవ్ తేజ్‌‌గా పోలీసులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button