ఆంధ్ర ప్రదేశ్

ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. ఆటోనగర్‌లో పీడీఎఫ్ బియ్యం గౌడన్ పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button