తెలంగాణ

Bandi Sanjay: కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది

Bandi Sanjay: కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు బండి సంజయ్. భారత దేశ వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు వాజ్‌పేయి అని బండి సంజయ్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button