ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,802 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 35,776 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు.