సినిమా

NTR Jayanti: ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

NTR Jayanti: నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు కుటుంబసభ్యులు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళి అర్పించారు.

తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నందమూరి కుటుంబసభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button